`అలిపిరి `ప్రదేశంలో తలయేరు గుండు దగ్గరే కనిపించే పాదాలు శ్రీపాదములు .శ్రీవారంటే శ్రీనివాసుడాని అభిప్రాయం .స్వామి వారి పాదలే శ్రీపాదములు
కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంభి .అతదు భగవద్రామనుజులకు రామాయణ రహస్యాలను ఇక్కడే (అలిపిరి ప్రదేశంలో )చెప్పేవారట .కొండ నుండి నంబి ,గోవిందరాజ పట్టణం నుండి శ్రీమద్రామానుజులు ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారు .పాట ప్రవచనం కారణంగా తిరుమలనంబికి శ్రీవారి మధ్యాహ పూజ సేవా భాగ్యం దక్కలేదనే కొరత ఉండేది .స్వామి తిరుమలనంబి విచారాన్ని గుర్తించి `శ్రీ పాదములు `గా స్వామి ఇక్కడ అవతరించాడు .తిరుమల నంబి కోరిక కూడా తీరింది .ఈ పాదాలనే అన్నమయ్య
బ్రహ్మకడిగిన పాదము
బ్రహ్మము దానే నీ పాదము
అని స్తుతిoచాడు
excellent .keep it up prasad
ReplyDelete