ముగ్గు బావి


  ముగ్గు రాళ్ళూ ఎక్కువగా ఉండడం వల్ల ముగ్గు భావి .ఈ బావి గట్టున శ్రీ భక్తాంజనేయస్వామి  వారి గుడి దగ్గర బైరాగి సాధువుల తపోవనం ఉండేది .ఈ భావి నిండితే ఆ బావి నీరు భీమతీర్ధంలో ధారగా దూకుతుంది .దూకిన నీరు అంతర్వాహినిగా ప్రవహించి తిరుపతి నరసింహతీర్ధంలో బహిర్గతమవుతుందని స్తానికులు చెబుతారు
          

  `ముగ్గు బావికే మొగ్గ బావి అని కూడా పేరు .బహుశా మొక్కు బావి కావచ్చు.శ్వేత చక్రవర్తి కుమారుడుయిన శంఖుడు ఈ బావి దగ్గర భగవత్సాక్షాత్క్కరం కోసం తపస్సు చేయగా ,వేటకు వెళ్ళిన శ్రీనివాసుడు ఆ భక్తునికి రాజ వేషంలో అనుగ్రహించాడని కధ

No comments:

Post a Comment