భోగ శ్రీనివాసమూర్తి


వైస్టవాలయాలలోని కౌతుకబేరం వెండిదిగా ఉంటుంది.అలాగే శ్రీవారి ఆలయంలో కూడా ఈ మూర్తిని పల్లవరాణి సామవై (క్రి.శ.966) సమర్పించిన రూడిగా తెలుస్తూ ఉంది. ఈ మూర్తికే `మణవాళ పెరుమళ్` అని పెరు

  షటచ్చక్రoఫై ఈ మూర్తి నిలబడిఉన్నాడు.శoఖచక్రాలు విగ్రహంతో కలిసి ఉన్నాయి.మూల విరాట్టు ఛాయలు ఈ మూర్తిలో కనిపిస్తాయి.నిత్యాభిషేకలు, రాత్రివేళా ఏకాంతసేవ ఈ భోగ శ్రినివసముర్తికే, ధనుర్ర్మాసంలో మాత్రం ఈ స్వామికి ఏకాంతసేవలో ప్రాదాన్న్యం లేదు


   భోగ శ్రీనివాసమూర్తికి జరిగే `తిరుమంజన` కార్యక్రమాన్ని తాళ్ళపాక కవులు వర్ణించారు

No comments:

Post a Comment