ప్రతిమా మండపం


ముఖద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే రెండువైపుల కొన్నిప్రతిమలు ఉన్న మండపంకనిపిస్తుంది .కుడివైపున ఉన్నప్రతిమలు-తిరుమల దేవి, శ్రీకృష్ణదేవరాయలు,చిన్నాదేవి.సువిశాలమయిన విజయయనగర సామ్రాజ్యది నేత అయిన  రాయలు సామాన్ననిలా అంజలి ఘటించి స్వామికేదురగా నిలబడం అతనిభక్తికి నిదర్సనం. రాయలు ఏదుసార్ర్లు తిరుమలనుదర్శించి విలువయిన కానుకలు ఇచ్చి,ఎన్నో సేవా కైoకర్య్యలు చేసిన మహావ్యక్తి.అలాగే దేవేరులు కూడా.ముఖద్వారం దాటాక ఎడమవైపు కనిపించి ప్రతిమలు అచుతరాయలు, వరదాజి అమ్మ.ఈ ప్రతిమల మీద పేర్లు లేని కారణంగా చాలకాలం తిరుమలరాయులగా చరిత్రుకులు బ్రమించారు.కానీ తిరుమల తిరుపతి దేవస్థానంవారు శాసనాలను సేకరించి ప్రకటించిన శ్రీసాధు సుబ్రమణ్యశాస్త్రి గారు ఈ విగ్రహాలు `వరదాజి అచ్యుత రాయలుగా` గుర్తించారు. విజయనగర పాలకుడుయినా అచ్యుతరాయలు, శ్రీ కృష్ణ దేవరాయులు లాగే ఎన్నో సేవా కైoకర్యాలు నిర్వహించిన ప్రభువు. తిరుమల కొండ మీద స్వామిసన్నిధిలో అచ్యుతరాయలు,పట్టాభిషేకం చేసుకోన్నాడని ప్రచారంలో ఉంది. ఇక్కడ ఇంకొక ప్రతిమ వెంకటిగా అనబడే వెంకటపతి రాయలది

         తిరుమల రాయల మండపం చివరలో కనిపించే ప్రతిమలు రాజా తోడరమల్ అను భిరుదు పొందిన లాలాఖేమరామ్. (ఖేమ రాముడు ఆర్కటు నవాబుల ప్రధాని) ఖేమరాముడు తల్లి మాత మోహనాది,భార్య పితబిబి. స్వామి శ్రీనివాసుని సేవించిన మహా భక్తులు

                                                                                                     

No comments:

Post a Comment