త్రోవ నరసింహుడు


                     తిరుపతి తిరుమల కాలి నడక మార్గంలో ఏడవ మైలు విశ్రాంతి స్తలంలో 1980 లో నిర్మించబడిన ప్రసన్న ఆంజనేయ విగ్రహం తరువాత త్రోవ నరసింహ ఆలయం ఉంది .ఈ ఆలయం దాటక కొంతదూరం నడిస్తే కాలి బాట ,బస్సుబాట రెండు కలసిపోతాయి

                   అగస్తూని ప్రియ విద్యార్ది సుధ .అతడొకసారి మార్కేండేయ మహామునితో కలిసీ తిరుమలకు వెళ్ళుతున్నాడు .దారిలో మార్కేoడేయనుకి `నరసింహుడు `ప్రతక్షమయ్యాడు .ఈ స్టలన్నీ గుర్తించి అక్కడొక నరసింహస్వామిని ప్రతిస్టించాడు

                సాళువ నరసింహరాయులు .ఈ ఆలయాన్ని క్రీ.శ .1485 లో బాగు చేశాడు

No comments:

Post a Comment