సంపంగి ప్రదక్షణం


ధ్వజస్తంబం కేంద్రంగా సాగే ప్రదక్షణం సంపంగి ప్రదక్షణం. తెలుగులోని `సంపంగి`కి సమానమయిన తమిళపదం చంపగం.బహుశా ఈ ప్రదక్షిణ ఆవరణలో సంపంగి వృక్షాలు వుండి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం లేవు. లక్ష్మిదేవికి `ఆస్టానం` చంపక వృక్షమని ప్రతీతి

   సంపంగి ప్రదక్షణం నాలుగు మూలల నాలుగు మండపాలు ఉన్నాయి. సాళువ నరసింహరాయలు క్రి.శ.1470 లో ఈ మండపాలను కట్టించాడు.  భక్తులకు ఈ సంపంగి ప్రదక్షణకు అవకాశం లేదు.

సంపంగి ప్రదక్షణలో కుడివైపు వ్యాసరాయలు తప్పస్సు చేసిన ప్రదేశంగా `ఒక గుర్తు` చాలకాలంగా ఉండేది.కన్నడ హరిదాసులలో వ్యాసరాయలు ఒకరు.విజయనగర ప్రభువులయిన కృష్ణదేవరయలకు వచ్చినా `కుహూ యోగాన్ని`నివారించినాడు. తిరుమలలో ఆలయవ్యవస్థ కుంటిపడినప్పుడు ౧౨ ఏళ్ళు అక్కడ వుండి చక్కదిద్దినారు

                    ఈ ప్రదక్షనలోనే ఎన్నో అరలున్నయి.ఉత్తర దిశలోని యామునైతురైలో పులామాలలు కడతారు. తెప్పోత్సవానికి సంబందించిన వస్తువులను ఒక అరలో భద్రపరుస్తారు.`పడిప్పోటు`లో ప్రసాదాల తయారీ జరుగుతుంది.ప్రస్తుతం ఈ పరిసరాల్లోనే భక్తులు ప్రసాదాల వినియోగం

  వానలు పడే రోజ్జుల్లో ఆలయంబయట ఉరేగించడానికి వీలులేనే రోజుల్లో స్వామి సంపంగి ప్రదక్షనలోనే తెరిగేవారట


No comments:

Post a Comment