స్నపన మండపం

స్నపన మంటే స్నానం.మునక అని అర్ధాలు. బంగారు వాకిలి దాటాక కొంచెం చీకటిగా మసక మసకగా  కనిపించే మండపం స్నపన మండపం.దీనినే తమిళంలో `తిరువిలన్ కొయిల్` అంటారు. ఇందులో నాలుగు స్తంబాలుఉన్నాయి.స్తంబాలతో చేరినట్టు చెరోవైపు గదులున్నాయి.

          క్రి.శ 966 లో సామవై అనే పల్లవ రాణి ఇక్కడ బోగశ్రినివాసమూర్తిని ప్రతిష్టించినట్లు ప్రతీతి. అయితే ఇక్కడిస్తంబాలు విజయనగర ఆలయ నిర్మాణ రూపంలో కనిపిస్తాయి. మహావిష్ణువు ఆసీన బంగిమలో కనిపించే శిల్పం.ఈ మండపంలోనే ఉంది.ఇది చాల అరుదయిన దృశ్యం

No comments:

Post a Comment