
కొండకు వెళ్ళే మోటారు వాహన మార్గం ఇక్కడ కాలినడక మార్గాన్ని తాకుతుంది .ఇక్కడ విశ్రాంతికి తగ్గ ఉద్ద్యానవనం ఉంది.ఒక జింకల పార్కు ఉంది.ఇక్కడ యాత్రికులు సేడతిర్చుకొని ముందుకు గాని నడిచి వెళ్ళితే త్రోవ నరసింహస్వామి గుడి కనిపిస్తుంది .
ఈ ప్రదేశానికి మామండూరు మిట్ట అని కూడా పేరు
No comments:
Post a Comment