ప్రసన్నాoజనేయుడు


                                         కొండకు నడచి వెళ్ళే మార్గంలో మధ్య భాగంగా ఎంచబడిన ఏడవమైలు స్టలం .ఇక్కడ ప్రసన్నాoజనేయ స్వామి విగ్రహాన్ని 23-8-1980లో ఆవిష్కరించారు .పది అడుగుల పీటంఫై నిలిచినా ముప్పై అడుగుల ఎత్తైన భద్ర విగ్రహం దురాన్నించి ఆహ్వానిస్తుంది

            కొండకు వెళ్ళే మోటారు వాహన మార్గం ఇక్కడ కాలినడక మార్గాన్ని తాకుతుంది .ఇక్కడ విశ్రాంతికి తగ్గ ఉద్ద్యానవనం ఉంది.ఒక జింకల పార్కు ఉంది.ఇక్కడ యాత్రికులు సేడతిర్చుకొని ముందుకు గాని నడిచి వెళ్ళితే త్రోవ నరసింహస్వామి గుడి కనిపిస్తుంది .

   ఈ ప్రదేశానికి మామండూరు మిట్ట అని కూడా పేరు

No comments:

Post a Comment