మహా ద్వార గోపురం


                                శ్రీవారి ఆలయంలో ప్రవేశించడానికి ముందు కనులకు విందుగా కనపించే గోపురం మహాద్వార గోపురం దీనికే ముఖ ద్వారం ,పెరియ తిరువాసల్ ,పడికావలి గోపురం అని పేర్లు

ఆలయంలోని మొదటి వాకిలి ద్వారం కావడం ముఖద్వారం ,పెద్ద ద్వారమున్న వాకిలి కావడం వల్ల `పెరియ తిరువాసల్ `స్వామి సందర్సన కోసం భక్తులు వేచి ఉండే గోపురం కావడం వల్ల పడి కావలి గోపురం .ఈ గోపురం క్రి.శ 13 వ శతబ్బo  నాటిది .అయినా దేనిని క్రి.శ 19 వ శతబ్బంలో మహంతు ధర్మదాసుగారు కట్టిoచారనే శాసనం ఇక్కడనే ఉంది

No comments:

Post a Comment