రామర్ మేడై


స్వర్ణద్వారం దాటాక భక్తులు చేరుకొనే ప్రదేశం రామర్ మేడై.ఒకప్పుడు ఇక్కడ`అవరణ`ఉండేదని ఆఫై మూసివేశారని అంటారు.దీనికి ఇరువైపుల రెండు అరుగులున్నాయి. దక్షిణంవైపు అరుగు మిద అంగద,హనుమదాదుల చిత్రాలున్నాయి.ఉత్తరంవైపు ఆరుగు మీద అనంత, గరుడ,విశ్వక్క్శేనులు కనిపిస్తారు.ఇక్కడే సీతారామలక్ష్మణ విగ్రహాలు ఉండేవని భద్రతా దృష్ట్యా లోపలికి చేర్చారని అంటారు.మరికొందరు ఇక్కడ`భూ గృహం` ఉందని అoచేతనే ఆరుగు మీద విగ్రహాలని అంటారు. ఈ విగ్రహాలు ప్రస్తుతం మడప్పళేపాత కళ్యాణమండపం మధ్యలో ఉన్నాయి

No comments:

Post a Comment