కొండకు నడచి వెళ్ళే మార్గంలో ముందుకు సోపాన పంక్తులను ఎక్కుతూ వస్తే ఆళ్వారుల విగ్రహాలు కనిపిస్తాయి .ఆళ్వారులు పన్నిద్దరు .తమిళంలో నాలుగు వేల పశురాలను (పాటలను )పాడినవారు .మొదట్లో ముగ్గురు-పోయగై ,పూదత్త ,పేయాల్వారులు ,తరువాత తిరుమళిశై .కులశేకర ,తిరుప్పాణ ,తిరుమoగై ,పెరియాళ్వార్ ,గోదాదేవి ,నమ్మాళ్వార్ (వీరందరు స్వామిని గురించి పాడారు .ముందుకు వెళ్ళితే తిరుమల గిరి -గరుడాద్రి నగరం
Pages
- అలిపిరి -తిరుమల స్వామి గర్బ గుడి వరకు చరిత్ర
- ఆళ్వార్ ట్యాంక్-చరిత్ర-తిరుమల నంభి
- శిల తోరణం-తుంబుర తీర్ధం
- శ్రీరామకృష్ణ తీర్ధముక్కోటి-కుమారధార తీర్ధం
- చక్ర తీర్ధం-జాబాలి తిర్ద్ధం
- పాండవ తీర్ధం-ఆకాశ గంగ
- వైకుంఠ తీర్ధం-పాపవినాశనం
- గోగర్భం గుండు-తిరుమల తోటలు
- తరిగొండ వెంగమాంబ తోట-శ్రీవారి ఆభరణాలు
- శ్రీవారు -బ్రహ్మోత్సవాలు
- నారాయణ పాదములు- హాతిరాంజీ మఠo
- శ్రీవారికి నిత్యం జరిగే సేవలు-విశేషాలు
ఆళ్వారుల మూర్తులు
కొండకు నడచి వెళ్ళే మార్గంలో ముందుకు సోపాన పంక్తులను ఎక్కుతూ వస్తే ఆళ్వారుల విగ్రహాలు కనిపిస్తాయి .ఆళ్వారులు పన్నిద్దరు .తమిళంలో నాలుగు వేల పశురాలను (పాటలను )పాడినవారు .మొదట్లో ముగ్గురు-పోయగై ,పూదత్త ,పేయాల్వారులు ,తరువాత తిరుమళిశై .కులశేకర ,తిరుప్పాణ ,తిరుమoగై ,పెరియాళ్వార్ ,గోదాదేవి ,నమ్మాళ్వార్ (వీరందరు స్వామిని గురించి పాడారు .ముందుకు వెళ్ళితే తిరుమల గిరి -గరుడాద్రి నగరం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment