ఆళ్వారుల మూర్తులు


                     కొండకు నడచి వెళ్ళే మార్గంలో ముందుకు సోపాన పంక్తులను ఎక్కుతూ వస్తే ఆళ్వారుల విగ్రహాలు కనిపిస్తాయి .ఆళ్వారులు పన్నిద్దరు .తమిళంలో నాలుగు వేల పశురాలను (పాటలను )పాడినవారు .మొదట్లో ముగ్గురు-పోయగై ,పూదత్త ,పేయాల్వారులు ,తరువాత తిరుమళిశై .కులశేకర ,తిరుప్పాణ ,తిరుమoగై ,పెరియాళ్వార్ ,గోదాదేవి ,నమ్మాళ్వార్ (వీరందరు స్వామిని గురించి పాడారు .ముందుకు వెళ్ళితే తిరుమల గిరి -గరుడాద్రి నగరం

No comments:

Post a Comment