శ్రీనివాసుని ఆలయ ప్రాంగణంలో ఈశాన్య దిశలో విమానప్రదక్షణ మార్గంలో లోపలివైపు నృసింహమందిరం ఉంది. తమిళంలో ఈ స్వామిని అళగియసింగర్ అని వ్యవహరించడం పరిపాటి
ఈ నరసింహుడు స్వామి పుష్కరణి తీరంలో ఉన్నట్లు, శంకరుడు పూజించినట్లు వామన వరాహ పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మనియుక్తుడు కావడం వల్ల ఉగ్రరూపి. యధావిధిగా ఆరాధన చేయకుంటే నగరానికి అరిష్టమని రామానుజులు ప్రస్తుతమున్న ప్రదేశంలో ప్రతిష్ట చేసినట్లు పురాణగాధ
ఈ స్వామి యోగ ముద్రలో కనిపిస్తాడు. పెద్దనామం కనిపిస్తుంది. స్వామి చతుర్బుజుడు .ఫైభాగాన ఉన్న చేతులలో చక్ర శంఖాలు కనిపిస్తాయి.కింద్ర చేతులు ద్యాననిష్టను సూచించే బంగిమలో ఉన్నాయి
ఈ స్వామికి అన్ని రకాల అభిషేకాదుల్ని,నివేదనల్ని కట్టడి చేసినవారు కందాడై రామానుజయ్య్oగార్ తాళ్ళపాక అన్నమయ్య ఘోరవిదారణ నారసింహ నీ వీ రూపముతో నెట్లుoడితివో అని కీర్తించాడు
No comments:
Post a Comment