వరదరాజస్వామి సన్నిధి


 వెండివాకిలి నుంచి లోపలికి అడుగిడితే, శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి దాటాక ఎడమవైపు కనిపించే చిన్న ఆలయం వరదరాజస్వామి ఆలయం

  వైస్టేవానికి కంచి, శ్రీరంగం ప్రధాన కేంద్రాలు, అందువల్ల వైష్టవులుయిన యాదవ ప్రబువులు ఈ ఆలయాన్ని కట్టించారు. స్వామి `సమ బంగిమలో దర్సనమిస్తాడు.

        శ్రీనివాసుని దర్చించే భక్తులు ఈ ఆలయ ప్రదక్షణం చేసి ఆఫై `తిరుమామణి మండప` మార్గంలో లోపలికి ప్రవేశిస్తారు

No comments:

Post a Comment