శ్రీవారి ఆలయంలో ధ్రువబేరం,కౌతుకబేరం,స్నపనబేరం,బలిబేరం, ఉత్సవబెరమనే మూర్తులుఉన్నాయి. శిలారూపంలో కనిపించే మూర్తి ధ్రువబేరం, బోగ శ్రీనివాసుడు కౌతుకబేరం,ఉగ్రశ్రీనివాసుడు స్నపనబేరం,కొలువు శ్రీనివాసుడు బలిబేరం,మలయప్పస్వామి ఉత్సవబేరం
ధ్రువబేరం మనవ నిర్మితం కాదు.స్వయంవ్యక్త్ మూర్తి.ఈ స్వామిని తనివితీర దర్శించి తరించాడు అన్నమయ్య
No comments:
Post a Comment